తాజా వార్తలుEXPLORE ALL

బీఆర్‌ఎస్ ఖాళీ.. బీజేపీకి చోటు లేదు: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్‌ ధ్వజం

Golkonda Telugu Daily- April 3, 2026

హైదరాబాద్ ఏప్రిల్ 03 (గోల్కొండ ):తెలంగాణ రాజకీయాలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఉనికి కోల్పోయిందని, బీజేపీకి రాష్ట్రంలో స్థానం లేదని ఆయన అన్నారు. గాంధీ ... Read More

అంధ్రప్రదేశ్EXPLORE ALL

పార్లమెంట్‌లో ఆమోదం పొందిన అమరావతి బిల్లు…

Golkonda Telugu Daily- Apr 2, 2026

న్యూఢిల్లీ ఏప్రిల్ 02 (గోల్కొండ): ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. ఈ అమరావతి బిల్లుకు ఉభయ సభలు ఏకగ్రీవ ఆమోదం తెలిపాయి. అనంతరం ఈ బిల్లును కేంద్రం.. రాష్ట్రపతికి పంపనుంది. ఈ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేసిన తర్వాత గెజిట్‌ నోటిఫికేషన్ విడుదలకానుంది. దీంతో ఏపీ ఏకైక రాజధానిగా అమరావతి అమల్లోకి రానుంది. ఈ బిల్లు ఆమోదం పొందడంతో.. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ... Read More

తుఫాన్ బాధితులను పరామర్శించిన సీఎం చంద్రబాబు…

Golkonda Telugu Daily- Oct 29, 2025

అమరావతి అక్టోబరు 29 (గోల్కొండ ): మెంథా తుఫాను బాధితులను ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయకుడు బుధవారం పరామర్శించారు. మొంథా తుఫాను బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటోంది. బాధితులకు నిత్యావసరాలు ఉచితంగా పంపిణీ చేస్తోంది. అంతేకాకుండా, తుఫాన్ బాధితుల కుటుంబానికి రూ.3 వేల చొప్పున ప్రత్యేక ఆర్థిక సాయం అందిస్తోంది. మొంథా తుఫాను పెను విపత్తు అని, దీని వల్ల ఏపీకి తీవ్ర నష్టం వాటిళ్లిందని ... Read More

‘మొంథా’ తుఫాన్‌.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..

Golkonda Telugu Daily- Oct 26, 2025

అమరావతి , అక్టోబర్ 26:(గోల్కొండ ): 'మొంథా' తుఫాన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మొంథా తుఫాన్ ను ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధం కావాలని ఆదేశించారు. విద్యుత్, టెలికాం, తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని సీఎం సూచించారు. తీర ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. తుఫాన్ కారణంగా రోడ్లు, చెరువులు, కాలువ గట్లు కోతకు గురైతే తక్షణ మరమ్మతులు ... Read More

జాతీయంEXPLORE ALL

పార్లమెంట్‌లో ఆమోదం పొందిన అమరావతి బిల్లు…

Golkonda Telugu Daily- Apr 2, 2026

న్యూఢిల్లీ ఏప్రిల్ 02 (గోల్కొండ): ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. ఈ అమరావతి బిల్లుకు ఉభయ సభలు ఏకగ్రీవ ఆమోదం తెలిపాయి. అనంతరం ఈ బిల్లును కేంద్రం.. రాష్ట్రపతికి పంపనుంది. ఈ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేసిన తర్వాత గెజిట్‌ నోటిఫికేషన్ విడుదలకానుంది. దీంతో ఏపీ ఏకైక రాజధానిగా అమరావతి అమల్లోకి రానుంది. ఈ బిల్లు ఆమోదం పొందడంతో.. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ... Read More

LATEST NEWSEXPLORE ALL

బీఆర్‌ఎస్ ఖాళీ.. బీజేపీకి చోటు లేదు: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్‌ ధ్వజం

బీఆర్‌ఎస్ ఖాళీ.. బీజేపీకి చోటు లేదు: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్‌ ధ్వజం

తాజా వార్తలుGolkonda Telugu Daily- April 3, 2026

హైదరాబాద్ ఏప్రిల్ 03 (గోల్కొండ ):తెలంగాణ రాజకీయాలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఉనికి కోల్పోయిందని, బీజేపీకి రాష్ట్రంలో స్థానం లేదని ఆయన అన్నారు. గాంధీ ... Read More

హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. డ్రగ్స్ తీసుకుంటూ పట్టుపడిన సాఫ్ట్‌వేర్లు..

హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. డ్రగ్స్ తీసుకుంటూ పట్టుపడిన సాఫ్ట్‌వేర్లు..

తాజా వార్తలుGolkonda Telugu Daily- April 3, 2026

హైదరాబాద్ ఏప్రిల్ 03 (గోల్కొండ ) : మహానగరంలో డ్రగ్స్ వినియోగం మరోసారి కలకలం రేపింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధి కొండాపూర్ 'క్వేక్ అరినా పబ్'పై టాస్క్ ఫోర్స్ ఈగల్ టీమ్, సైబరాబాద్ ... Read More

కొత్త అజెండాతో ప్రజల ముందుకు వస్తా: కల్వకుంట్ల కవిత

కొత్త అజెండాతో ప్రజల ముందుకు వస్తా: కల్వకుంట్ల కవిత

తాజా వార్తలుGolkonda Telugu Daily- April 3, 2026

హైదరాబాద్, ఏప్రిల్ 03 (గోల్కొండ ) : తాను స్థాపించ బోయే పార్టీకి పాత పేరు.. కొత్త అజెండాతో ప్రజల ముందుకు వస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. తమకు ప్రధాన ... Read More

error: Content is protected !!