తాజా వార్తలుEXPLORE ALL
వెనక్కు తగ్గని ఇరాన్.. షరతులకు అంగీకరిస్తేనే చర్చలని స్పష్టీకరణ!
ఇంటర్నెట్ డెస్క్ (గోల్కొండ ): పాక్ వేదికగా యూఎస్-ఇరాన్ చర్చలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. తన షరతుల విషయంలో ఇరాన్ వెనక్కు తగ్గట్లేదని అంతర్జాతీయ మీడియాలో తాజాగా కథనాలు వెలువడ్డాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ ... Read More
అంధ్రప్రదేశ్EXPLORE ALL
మావిగన్ జోకర్’గా జగన్ మిగిలారు.. షర్మిల సెటైర్లు
అమరావతి ఏప్రిల్ 09 (గోల్కొండ ): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు షర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు. వైఎస్సార్ తన జీవిత కాలం వ్యతిరేకించిన బీజేపీకి దత్తపుత్రుడుగా జగన్ మారారని ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో మూడు రాజధానుల పేరుతో రుషికొండ మింగేసి సొంతానికి ప్యాలెస్లు కట్టుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు ‘మావిగన్ జోకర్’గా జగన్ మిగిలారని సెటైర్లు గుప్పించారు. సంక్షేమానికి సారథి దివంగత ... Read More
పార్లమెంట్లో ఆమోదం పొందిన అమరావతి బిల్లు…
న్యూఢిల్లీ ఏప్రిల్ 02 (గోల్కొండ): ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ అమరావతి బిల్లుకు ఉభయ సభలు ఏకగ్రీవ ఆమోదం తెలిపాయి. అనంతరం ఈ బిల్లును కేంద్రం.. రాష్ట్రపతికి పంపనుంది. ఈ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేసిన తర్వాత గెజిట్ నోటిఫికేషన్ విడుదలకానుంది. దీంతో ఏపీ ఏకైక రాజధానిగా అమరావతి అమల్లోకి రానుంది. ఈ బిల్లు ఆమోదం పొందడంతో.. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ... Read More
తుఫాన్ బాధితులను పరామర్శించిన సీఎం చంద్రబాబు…
అమరావతి అక్టోబరు 29 (గోల్కొండ ): మెంథా తుఫాను బాధితులను ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయకుడు బుధవారం పరామర్శించారు. మొంథా తుఫాను బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటోంది. బాధితులకు నిత్యావసరాలు ఉచితంగా పంపిణీ చేస్తోంది. అంతేకాకుండా, తుఫాన్ బాధితుల కుటుంబానికి రూ.3 వేల చొప్పున ప్రత్యేక ఆర్థిక సాయం అందిస్తోంది. మొంథా తుఫాను పెను విపత్తు అని, దీని వల్ల ఏపీకి తీవ్ర నష్టం వాటిళ్లిందని ... Read More
జాతీయంEXPLORE ALL
నా అభ్యర్థిత్వానికి ఎసరు పెట్టాలనుకున్నారు.. బీజేపీపై మమత తీవ్రారోపణ
కోల్కతా ఏప్రిల్ 11 (గోల్కొండ ): ఎన్నికల కమిషన్తో బీజేపీ కుమ్మక్కై భవనాపూర్ నుంచి తన అభ్యర్థిత్వాన్ని చెల్లకుండా చేసేందుకు ప్రయత్నించినట్టు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. పశ్చిమ మేదినిపూర్ జిల్లాలోని కేషియారిలో శనివారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడుతూ, తనపై తప్పుడు కేసులు బనాయించడం ద్వారా భవనాపూర్ నుంచి తన అభ్యర్థిత్వాన్ని చెల్లకుండా చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందని అన్నారు. అయితే ఆ పార్టీ గేమ్ ... Read More
LATEST NEWSEXPLORE ALL
వెనక్కు తగ్గని ఇరాన్.. షరతులకు అంగీకరిస్తేనే చర్చలని స్పష్టీకరణ!
ఇంటర్నెట్ డెస్క్ (గోల్కొండ ): పాక్ వేదికగా యూఎస్-ఇరాన్ చర్చలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. తన షరతుల విషయంలో ఇరాన్ వెనక్కు తగ్గట్లేదని అంతర్జాతీయ మీడియాలో తాజాగా కథనాలు వెలువడ్డాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ ... Read More
రోడ్లపై వరి ధాన్యం ఆరబెట్టొదు.. ప్రమాదాల నివారణకై.. రైతులకు అవగాహనకల్పిస్తున్న పోలీసులు
వీణవంక,ఏప్రిల్ 11(గోల్కొండ):ప్రధాన రహదారి పై రైతులు పండించిన ధాన్యం అరబోయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, కళ్లాల వద్దనే ధాన్యం ఆరోబోయాలని సీఐ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో గత రెండు రోజుల నుండి పోలీసులు రైతులకు కౌన్సిలింగ్ ... Read More
మహాత్మా జ్యోతి రావు పూలే ఆశయాలను కొనసాగిస్తాం..ప్రణవ్.
దేశంలో విద్య సమాన హక్కు అని నినదించిన వ్యక్తులు పూలే దంపతులు.. హాజరైన హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్.. హుజురాబాద్ ఏప్రిల్ 11 (గోల్కొండ ):సమాజంలో విద్య సమాన హక్కు ... Read More


