తాజా వార్తలుEXPLORE ALL

నేడు అవార్డు అందుకోనున్న విద్యార్థిని వడ్లనిత్య

Golkonda Telugu Daily- April 13, 2026

దేవరకద్ర, ఏప్రిల్ 13 (గోల్కొండ):మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర పట్టణానికి చెందిన జర్నలిస్టుల సంఘం దేవరకద్ర మండల గౌరవ అధ్యక్షుడు వడ్ల రమేష్ చారి, మాధురి దంపతుల కూతురు విద్యార్థిని వడ్ల నిత్య ఆదివారం ... Read More

అంధ్రప్రదేశ్EXPLORE ALL

మావిగన్ జోకర్’‌గా జగన్ మిగిలారు.. షర్మిల సెటైర్లు

Golkonda Telugu Daily- Apr 9, 2026

అమరావతి ఏప్రిల్ 09 (గోల్కొండ ): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు షర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు. వైఎస్సార్ తన జీవిత కాలం వ్యతిరేకించిన బీజేపీకి దత్తపుత్రుడుగా జగన్ మారారని ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో మూడు రాజధానుల పేరుతో రుషికొండ మింగేసి సొంతానికి ప్యాలెస్‌లు కట్టుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు ‘మావిగన్ జోకర్’‌గా జగన్ మిగిలారని సెటైర్లు గుప్పించారు. సంక్షేమానికి సారథి దివంగత ... Read More

పార్లమెంట్‌లో ఆమోదం పొందిన అమరావతి బిల్లు…

Golkonda Telugu Daily- Apr 2, 2026

న్యూఢిల్లీ ఏప్రిల్ 02 (గోల్కొండ): ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. ఈ అమరావతి బిల్లుకు ఉభయ సభలు ఏకగ్రీవ ఆమోదం తెలిపాయి. అనంతరం ఈ బిల్లును కేంద్రం.. రాష్ట్రపతికి పంపనుంది. ఈ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేసిన తర్వాత గెజిట్‌ నోటిఫికేషన్ విడుదలకానుంది. దీంతో ఏపీ ఏకైక రాజధానిగా అమరావతి అమల్లోకి రానుంది. ఈ బిల్లు ఆమోదం పొందడంతో.. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ... Read More

తుఫాన్ బాధితులను పరామర్శించిన సీఎం చంద్రబాబు…

Golkonda Telugu Daily- Oct 29, 2025

అమరావతి అక్టోబరు 29 (గోల్కొండ ): మెంథా తుఫాను బాధితులను ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయకుడు బుధవారం పరామర్శించారు. మొంథా తుఫాను బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటోంది. బాధితులకు నిత్యావసరాలు ఉచితంగా పంపిణీ చేస్తోంది. అంతేకాకుండా, తుఫాన్ బాధితుల కుటుంబానికి రూ.3 వేల చొప్పున ప్రత్యేక ఆర్థిక సాయం అందిస్తోంది. మొంథా తుఫాను పెను విపత్తు అని, దీని వల్ల ఏపీకి తీవ్ర నష్టం వాటిళ్లిందని ... Read More

జాతీయంEXPLORE ALL

నా అభ్యర్థిత్వానికి ఎసరు పెట్టాలనుకున్నారు.. బీజేపీపై మమత తీవ్రారోపణ

Golkonda Telugu Daily- Apr 11, 2026

కోల్‌కతా ఏప్రిల్ 11 (గోల్కొండ ): ఎన్నికల కమిషన్‌తో బీజేపీ కుమ్మక్కై భవనాపూర్ నుంచి తన అభ్యర్థిత్వాన్ని చెల్లకుండా చేసేందుకు ప్రయత్నించినట్టు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. పశ్చిమ మేదినిపూర్ జిల్లాలోని కేషియారిలో శనివారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడుతూ, తనపై తప్పుడు కేసులు బనాయించడం ద్వారా భవనాపూర్ నుంచి తన అభ్యర్థిత్వాన్ని చెల్లకుండా చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందని అన్నారు. అయితే ఆ పార్టీ గేమ్ ... Read More

LATEST NEWSEXPLORE ALL

నేడు అవార్డు అందుకోనున్న విద్యార్థిని వడ్లనిత్య

నేడు అవార్డు అందుకోనున్న విద్యార్థిని వడ్లనిత్య

తాజా వార్తలుGolkonda Telugu Daily- April 13, 2026

దేవరకద్ర, ఏప్రిల్ 13 (గోల్కొండ):మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర పట్టణానికి చెందిన జర్నలిస్టుల సంఘం దేవరకద్ర మండల గౌరవ అధ్యక్షుడు వడ్ల రమేష్ చారి, మాధురి దంపతుల కూతురు విద్యార్థిని వడ్ల నిత్య ఆదివారం ... Read More

ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటించాలి రూరల్ సిఐ లక్ష్మి నారాయణ

ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటించాలి రూరల్ సిఐ లక్ష్మి నారాయణ

తాజా వార్తలుGolkonda Telugu Daily- April 13, 2026

వీణవంక,ఏప్రిల్ 13 ,(గోల్కొండ) :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన లో భాగంగా అరైవ్ అలైవ్ రోడ్ సెప్టి కార్యక్రమాన్ని మండలం లోని కోర్కెల్ గ్రామం వద్ద జమ్మికుంట రూరల్ సిఐ లక్ష్మి నారాయణ, ... Read More

ఫంక్షన్ హాల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

ఫంక్షన్ హాల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

తాజా వార్తలుGolkonda Telugu Daily- April 12, 2026

దేవరకద్ర, ఏప్రిల్ 12( గోల్కొండ):మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో తాటికొండ సత్యనారాయణ ముదిరాజ్ కు చెందిన ఆర్ వి ఫంక్షన్ హాల్ ను ఆదివారం దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ... Read More

error: Content is protected !!