తాజా వార్తలుEXPLORE ALL

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు

Golkonda Telugu Daily- March 31, 2026

హైదరాబాద్ మార్చి31(గోల్కొండ ): బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు ఇచ్చింది. కౌశిక్ రెడ్డితో పాటు మరో 20 మందికి సీఐడీ అధికారులు నోటీసులు అందజేశారు. ఏప్రిల్ 4న హైదరాబాద్‌లో విచారణకు ... Read More

అంధ్రప్రదేశ్EXPLORE ALL

తుఫాన్ బాధితులను పరామర్శించిన సీఎం చంద్రబాబు…

Golkonda Telugu Daily- Oct 29, 2025

అమరావతి అక్టోబరు 29 (గోల్కొండ ): మెంథా తుఫాను బాధితులను ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయకుడు బుధవారం పరామర్శించారు. మొంథా తుఫాను బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటోంది. బాధితులకు నిత్యావసరాలు ఉచితంగా పంపిణీ చేస్తోంది. అంతేకాకుండా, తుఫాన్ బాధితుల కుటుంబానికి రూ.3 వేల చొప్పున ప్రత్యేక ఆర్థిక సాయం అందిస్తోంది. మొంథా తుఫాను పెను విపత్తు అని, దీని వల్ల ఏపీకి తీవ్ర నష్టం వాటిళ్లిందని ... Read More

‘మొంథా’ తుఫాన్‌.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..

Golkonda Telugu Daily- Oct 26, 2025

అమరావతి , అక్టోబర్ 26:(గోల్కొండ ): 'మొంథా' తుఫాన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మొంథా తుఫాన్ ను ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధం కావాలని ఆదేశించారు. విద్యుత్, టెలికాం, తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని సీఎం సూచించారు. తీర ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. తుఫాన్ కారణంగా రోడ్లు, చెరువులు, కాలువ గట్లు కోతకు గురైతే తక్షణ మరమ్మతులు ... Read More

బస్సు దగ్ధం.. వి కావేరి ట్రావెల్స్ సంచలన నిర్ణయం

Golkonda Telugu Daily- Oct 24, 2025

హైదరాబాద్, అక్టోబర్ 24 (గోల్కొండ ) : కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద వి కావేరీ ట్రావెల్స్ బస్సు దగ్ధం కావడంతో.. 20 మందికిపైగా ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో వి కావేరి ట్రావెల్స్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ట్రావెల్స్‌కు సంబంధించి కార్యాలయాలు అన్నింటిని మూసివేసింది. ఈ ఘోర ఘటన జరిగినప్పటికీ వి కావేరి ట్రావెల్ ... Read More

జాతీయంEXPLORE ALL

ఎర్రకోట దగ్గర భారీ పేలుడు….8 మంది మృతి

Golkonda Telugu Daily- Nov 10, 2025

న్యూఢిల్లీ, నవంబర్ 10:(గోల్కొండ ) ఎర్రకోట దగ్గర భారీ పేలుడు సంభవించింది. మెట్రో స్టేషన్‌ గేట్‌ నెంబర్‌ 1 దగ్గర పార్కింగ్‌ చేసిన కారులో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఐదు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం అందుతోంది. మరోవైపు పరిసరాల్లో ఉన్న కార్లకు సైతం మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. 7 ... Read More

LATEST NEWSEXPLORE ALL

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు

తాజా వార్తలుGolkonda Telugu Daily- March 31, 2026

హైదరాబాద్ మార్చి31(గోల్కొండ ): బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు ఇచ్చింది. కౌశిక్ రెడ్డితో పాటు మరో 20 మందికి సీఐడీ అధికారులు నోటీసులు అందజేశారు. ఏప్రిల్ 4న హైదరాబాద్‌లో విచారణకు ... Read More

జేఎన్టీయూ టైక్వాండో పోటీల్లో మంచిర్యాల విద్యార్థిని అస్మితకు స్వర్ణ పతకం

జేఎన్టీయూ టైక్వాండో పోటీల్లో మంచిర్యాల విద్యార్థిని అస్మితకు స్వర్ణ పతకం

తాజా వార్తలుGolkonda Telugu Daily- February 28, 2026

మంచిర్యాల టౌన్ (గోల్కొండ న్యూస్)ఫిబ్రవరి 28: హైదరాబాద్‌లోని జేఎన్టీయూ ఇండోర్ స్టేడియం లో 27వ తేదీ న నిర్వహించిన జవహర్ లాల్ నెహ్రు టెక్నాలజీకల్ యూనివర్సిటీ హైదరాబాద్ టైక్వాండో పోటీల్లో మంచిర్యాల జిల్లాకు చెందిన ... Read More

ఇందిరమ్మ దీవెనలు  ప్రజా ఆశీర్వాద బలంతో ముందుకు సాగుదాం….

ఇందిరమ్మ దీవెనలు ప్రజా ఆశీర్వాద బలంతో ముందుకు సాగుదాం….

తాజా వార్తలుGolkonda Telugu Daily- February 6, 2026

ఎమ్మెల్యే పి ఎస్ ఆర్ డివిజన్ పై ప్రత్యేక దృష్టి అభివృద్ధి సంక్షేమ అందింపులో సేవకులమవుతాం ఒక ఓటుతో ఇద్దరు సేవకు లా పనిచేస్తాం 42డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి చిందం సత్యవతి శ్రీనివాస్..... మంచిర్యాల ... Read More

error: Content is protected !!